తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదు – ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి...
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్...
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రంజాన్ ఉపవాస దీక్షను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం పాతబస్తీలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. చార్మినార్ సమీపంలోని కులీ కుతుబ్షా స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు,...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో 24 గంటలు షాపులు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు అనుమతి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో దుకాణలు 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
ఏపీ సీఎం వైఎస్ జగన్కు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలలో పర్యటిస్తున్నారు. మొన్న విశాఖపట్నంలో పర్యటించిన ఆయన తాజాగా నెల్లూరు జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పర్యటనలో...
టెన్త్ పేపర్ లీక్ కేసులో నోటీసులపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కీలక వ్యాఖ్యలు
తెలంగాణాలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంతో ఈ అంశం ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. పేపర్ లీకేజీ...
అస్సాం పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఖాజిరంగా పార్కులో ‘గజ ఉత్సవ్’ ప్రారంభం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం ఖాజిరంగా నేషనల్ పార్క్ హైస్కూల్ ప్లేగ్రౌండ్లో రెండు రోజుల పాటు జరిగే 'గజ్ ఉత్సవ్-2023' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు....
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులతో కీలక సమావేశం
దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విస్తరిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. గడచిన వారం రోజులుగా 3వేలు, 4వేలుగా నమోదవుతున్న కేసులు ఈరోజు 6వేలకు పైగా నమోదవడం విశేషం. ఈ నేపథ్యంలో కేంద్రం...
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర 63వ రోజు అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే...














































