బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా ఎగురవేయాలి – బీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్, పూర్వపు టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పార్టీ సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డుల్లో పార్టీ జెండా...
దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో 5,676 కోవిడ్-19 పాజిటివ్లు, 37వేలకు చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన...
తాడిపత్రి నియోజవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ఘన స్వాగతం పలికిన జేసీ బ్రదర్స్
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం శింగనమల నియోజకవర్గంలోని ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుండి...
ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా.. ప్రధాని మోదీ నివాళులు
ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, తత్వవేత్త మరియు రచయిత మహాత్మా జ్యోతిరావు (జ్యోతిబా) ఫూలే జయంతి సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా ఫూలే సామాజిక న్యాయం యొక్క...
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు.. బీఆర్ఎస్కు రాష్ట్ర హోదా, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ హోదా తొలగింపు
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర...
ఏప్రిల్ 12న మార్కాపురం పర్యటనకు సీఎం జగన్.. ఈబీసీ నేస్తం రెండో విడత నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 12న మార్కాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' పథకం రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో...
ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు అండగా ఉంటున్నాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (సబ్జెక్టు టీచర్లకు) బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
టీఎస్పీఎస్సీ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే, టెన్త్ పేపర్ లీకేజీని తెరపైకి తెచ్చారు – బీజేపీ ఎమ్మెల్యే...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం...
సిద్దిపేట జిల్లా మంగోల్లో మిషన్ భగీరథ ట్రయల్ రన్.. ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా ఆరు జిల్లాల్లో నీళ్ల పంపిణీని స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మేరకు మంత్రులు హరీష్ రావు,...
కరోనాపై దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్.. హర్యానాలోని ఎయిమ్స్ను సందర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో...














































