రాజకీయాల్లో ఉంటే సీఎం జగన్ వెంటే ఉంటా.. లేదంటే వ్యవసాయం చేసుకుంటా – మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా...
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అనూహ్యంగా నాలుగు స్థానాలు దక్కించుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం...
ప్రకృతి వైపరీత్యాల సమయంలో కలసికట్టుగా సేవలందించాలి – ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు
ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్ని దేశాలు కలసికట్టుగా సేవలందించాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విపత్తుల పట్ల సమగ్ర ప్రతిస్పందన అవసరమన్న ఆయన, ఒక ప్రాంతంలో చోటుచేసుకున్న విపత్తు ప్రపంచంలో...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 3,038 పాజిటివ్ కేసులు, 2,069 రికవరీలు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే తాజాగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కేంద్ర...
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న జనసేనాని పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ...
ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం.. ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డోజీ మీమ్
ట్విట్టర్ సీఈఓ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ సంస్థను కైవసం చేసుకున్నప్పటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన ఈసారి ఏకంగా ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను మార్చేసారు. దీని...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీపీఎస్సీ ద్వారా 243 అంగన్వాడీ పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం...
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు – ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ ఘటన తీవ్ర సంచలనం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్లో బయటకు వచ్చిన విషయం...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘కూల్ రూఫ్ పాలసీ’ – విధాన పత్రం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
ప్రపంచంలో గత 5 వేల ఏళ్లలో ఎంత పట్టణీకరణ జరిగిందో.. రాబోయే 50 ఏళ్లలో అంత పట్టణీకరణ జరుగబోతోందని తెలిపారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు....
అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది – ప్రధాని మోదీ
దేశంలో అవినీతిపై పోరాటంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ది కీలకపాత్రని, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం న్యూ ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ...
వికారాబాద్ జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. ఘటనపై తెలంగాణ విద్యాశాఖ సీరియస్, కఠిన చర్యలకు ఆదేశాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్లో పరీక్ష మొదలైన కొద్దిసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్ గ్రూప్లలో చెక్కర్లు...












































