మనం అలా చేస్తే.. 175కి 175 స్థానాలు గెలవడం సాధ్యమే – ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సమీక్షలో...
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవడం సాధ్యమేనని మరోసారి పేర్కొన్నారు....
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా.. సీఎం కేసీఆర్ నివాళులు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం నివాళులు అర్పించారు. నేడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు....
ఢిల్లీ పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశరాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాజస్థాన్ లోని ఉదయపూర్ వెళ్లిన ఆయన సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీకి...
తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. శ్రీదేవి సమేతంగా తిరుమాఢ వీధిలో విహరించిన మలయప్ప స్వామి
తిరుమల ఆలయ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి వసంత-సాలకట్ల వసంతోత్సవం వార్షిక ఉత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో నేటి నుండి 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి....
విశాఖ ఉక్కు.. తెలుగు ప్రజల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి – మంత్రి కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సీఎం జగన్ కీలక సమావేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,...
ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. విద్యార్ధులకు హాల్ టికెట్తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు...
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఎస్ఐ, ఏఎస్ఐ తుది రాతపరీక్షల...
తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో నిర్వహిస్తోన్న ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాతపరీక్షల తేదీలను...
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం, అకడమిక్ క్యాలెండర్ విడుదల
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే...















































