నేడే మహారాష్ట్రలోని కంధార్-లోహాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. కీలక ప్రసంగం చేయనున్న సీఎం కేసీఆర్
మహారాష్ట్ర భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన కిసాన్ సమితి విభాగం ఆధ్వర్యంలో నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం పరిధిలోని లోహా పట్టణంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ పార్టీ...
దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నావా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
ఎల్వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం.. రేపు ఉదయం 9 గంటలకు లాంచ్ చేయనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శాస్త్రవేత్తలు ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎల్వీఎం–3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు ఎల్వీఎం3-ఎం3...
అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పీవీమార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేద్కర్ విగ్రహా పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
బ్రహ్మగారు అమ్మవారికి నమస్కరించటం లోని ఆంతర్యం! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్…కేంద్రం కీలక మార్గదర్శకాలు
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసుల నమోదులో పెరుగుదల కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు పెంచడం, దేశంలో ఆసుపత్రుల సన్నద్ధతపై ఏప్రిల్ 10, 11 తేదీల్లో మాక్...
కేంద్రం కీలక నిర్ణయం.. నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్లలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం మరో ఆరు నెలలు పొడిగింపు
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం...
బెంగుళూరు మెట్రో యొక్క వైట్ ఫీల్డ్ నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం బెంగుళూరు మెట్రో యొక్క వైట్ ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ ను...
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు మరోసారి సిట్ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసుకి సంబంధించి ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్,...















































