కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే – వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. "ప్రతిపక్షాల గొంతునొక్కడం,...
నాపై అనర్హత వేటే కాదు, జైల్లో పెట్టినా సరే మోదీ సర్కార్ పై పోరాటాన్ని కొనసాగిస్తాను – కాంగ్రెస్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత తొలిసారిగా ఆయన శనివారం మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ఇతర పార్టీలను కూడా షాక్...
దేశంలో మరో 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 8 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం...
ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా మార్చి 27న ఆన్లైన్లో విడుదల: టీటీడీ
ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం ఒక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన...
డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేశారు. ఈ మేరకు శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ సహా 124 మందితో తొలిజాబితా విడుదల...
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. శనివారం విడుడల చేసిన ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ...
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ సభ్యునిగా/ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపీగా...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ 4 శాతం పెంపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్నెస్...
నేడు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహా ధర్నా.. పాల్గొననున్న బండి సంజయ్ సహా పలువురు నేతలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ శనివారం నిరుద్యోగ మహాధర్నాకు సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్...
హరితహారం, అగ్నిప్రమాదాల నివారణ, పది పరీక్షల నిర్వహణ సహా పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
వచ్చే తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖకు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి...
















































