50వ రోజుకు చేరుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరో ఈరోజు మరో సంరంభం చేసుకోనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా...
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. పరీక్ష...
ఈడీ, సీబీఐ తీరుపై సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ సహా 14 విపక్ష పార్టీలు, ఏప్రిల్ 5న విచారణ
రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు శుక్రవారం ఆయా పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను...
రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత...
ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఏ మ్యారేజ్ బ్యూరో – సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
సింపుల్ అండ్ హెల్తీ స్ప్రౌట్స్ సలాడ్ చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డి
వైఎస్సార్సీపీ నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు...
ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చివరిరోజు రెండు కీలక తీర్మానాలకు ఆమోదం, ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. మార్చి 14న మొదలైన సమావేశాలు దాదాపు 12 రోజుల పాటు కొనసాగి శుక్రవారంతో ముగిసాయి. ఈ క్రమంలో నేడు సమావేశాల చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం రెండు...
వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డరంటూ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చర్యలు తీసుకుంది. వైఎస్సార్సీపీ...
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై సీఎం కేసీఆర్ ప్రకటన
లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై...















































