గుజరాత్ రాష్ట్రంలో ఫసల్ బీమా ఎందుకు అమలు చెయ్యట్లేదు?, బండి సంజయ్ ను ప్రశ్నించిన మంత్రి హరీశ్...
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 సాయం అందించడం, ఫసల్ బీమా అమలు వంటి విషయాలపై రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఉద్యమం ఇకపై మరింత ఉధృతం.. పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అందుకు అనుగుణంగా పార్లమెంటులో మహిళా బిల్లును తీసుకురావాలంటూ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ప్రారంభించిన...
రేపు కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, వైట్ఫీల్డ్ నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ కు ప్రారంభోత్సవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 25, శనివారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10:45 గంటలకు చిక్క బళ్లాపూర్లో శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్...
సీపీఎం పార్టీ సీనియర్ నేత రాఘవులు సంచలన నిర్ణయం.. ప్రాథమిక సభ్యత్వం మినహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ - సీపీఎం) పార్టీ సీనియర్ నేత బివి రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. సీపీఎం అనుబంధ విద్యార్ధి...
లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు కాగా,...
దేశంలో కొత్తగా 1249 కరోనా పాజిటివ్ కేసులు, 925 రికవరీలు నమోదు
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 1249 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 4,47,00,667 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 2...
సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఎందుకొచ్చారు? – మంత్రి ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించడంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. టీడీపీది అనైతిక విజయమని పేర్కొన్న ఆమె ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా...
ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ వేళ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నెలవంక దర్శనంతో ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసం...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు...
















































