వారాహి తొలి యాత్ర విజయవంతం, తొలి పరుగులో 38 కిలోమీటర్ల ప్రయాణం…పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నంలోని జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభా ప్రాంగణానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ...
జులైలో విశాఖకు తరలి వెళ్తున్నాం, అక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తాం – ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో స్పష్టం...
ఈసారి నాతో సహా నిలబడే అభ్యర్థులంతా అసెంబ్లీలో ఉంటారు – జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్
ఈసారి నాతో సహా నిలబడే అభ్యర్థులంతా అసెంబ్లీలో ఉంటారని, వచ్చే ఎన్నికల్లో మా ఓటు వృథా కానివ్వం, సత్తా చాటుతామని స్పష్టం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన...
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎస్ శాంతి కుమారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి...
పరీక్షల ముందు పది జాగ్రత్తలు – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పరీక్షల ముందు పది జాగ్రత్తలు” గురించి వివరించారు. తల్లిదండ్రులు, టీచర్స్ చెప్పిన టెక్నీక్స్ అనుసరిస్తే జీవితంలో ఎదగడం సులువు అవుతుందన్నారు. బ్రెయిన్ ను...
మహిళా కమిషన్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్, మార్చి 18న హాజరవుతానని లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పేపర్ సహా, ఇతర పేపర్ల లీకేజి వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో...
ఆపిల్ మిల్క్ షేక్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
మార్చి 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 16వ తేదీన బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు....
పల్లె ప్రగతితో మెరుగైన గ్రామీణ జీవన ప్రమాణాలు – సీఎస్ శాంతి కుమారి
రాష్ట్రంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్షించారు. పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి...














































