జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని
మంగళవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ...
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మార్చి 14, మంగళవారం సాయంత్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి మొదలైన వారాహి యాత్రను, మచిలీపట్నంలో...
దేశంలో కొత్తగా 618 మందికి కరోనా పాజిటివ్, 4 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో గత కొన్నిరోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 618 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు...
టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందిస్తాం – నారా లోకేష్
టీడీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లోని బీసీలందరికీ శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మద్దయ్యప్పగారి...
ఖమ్మం-విజయవాడ ఎన్హెచ్-163జీపై 4-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే, రూ.983 కోట్లు మంజూరు: నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎకనామిక్ కారిడార్ (ఎన్హెచ్-ఓ) కార్యక్రమం కింద వి.వెంకటాయపాలెం గ్రామం నుండి బ్రాహ్మణపల్లి(కే)...
ఢిల్లీలో నేడు మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న పలు ప్రతిపక్ష పార్టీలు
భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఆమె నేతృత్వంలో మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పలు ప్రతిపక్ష పార్టీలు సహా...
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చి 15, బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది....
మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం
మార్చి 26వ తేదీన మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున...
గ్రూప్-1తో పాటు అన్ని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం – టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-I మెయిన్తో సహా మిగిలిన అన్ని రిక్రూట్మెంట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి....













































