కేంద్ర పన్నుల్లో వాటా: 14వ విడత పంపిణీ కింద ఏపీకి రూ.5474 కోట్లు, తెలంగాణకు రూ.2682 కోట్లు
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నుల్లో వాటాను విడుదల చేసింది. మార్చి 10న 28 రాష్ట్ర ప్రభుత్వాలకు 14వ విడత పన్ను పంపిణీ కింద...
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు గానూ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలో పలుచోట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు నిరసన వ్యక్తం...
కవితమ్మా…ధైర్యంగా ఉండండి..అంతిమ విజయం మీదే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్వీట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఉదయం ఈడీ ఎదుట విచారణకు...
దేశంలో 3406 యాక్టీవ్ కరోనా కేసులు, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 456 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 11, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,89,968...
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పకడ్బందీ ఏర్పాట్లు, సభాస్థలిని పరిశీలించిన నాదెండ్ల మనోహర్
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం వేదికగా మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సభ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్...
నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, మనీశ్ సిసోడియా సందేశం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు...
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ మూడు జిల్లాల్లో రెండ్రోజులు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 13వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని రెండ్రోజుల పాటుగా మద్యం దుకాణాలను మూసివేయనున్నారు....
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత...
ఏప్రిల్ 30న డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభం
డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. తెలంగాణ నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ అయ్యారు....
















































