ఫ్రస్ట్రేషన్ ఆన్ ఉమెన్స్ ఫ్రీడమ్ – సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
కోకోనట్ మిల్క్ లడ్డులు తయారు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (ఏపీఎస్ఎల్పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. తన ఆధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ముఖ్యమైన శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేసింది. ఈ మేరకు...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ...
చరిత్ర సృష్టించిన జీ జిన్పింగ్.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న చైనా పార్లమెంట్
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మూడవసారి ఆయన ఆ దేశాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు చైనా పార్లమెంట్ జిన్పింగ్ను శుక్రవారం అధ్యక్షుడిగా మరోసారి ఎన్నుకుంది. తద్వారా కమ్యూనిస్ట్...
నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్న మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్...
జంతర్మంతర్లో ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. ఈ ఉదయం...
మార్చి 12న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేని జాతికి అంకితం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (మార్చి 12, ఆదివారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయడంతో పాటుగా...
ఇండియాలో ‘ఇన్ఫ్లూయెంజా హెచ్3ఎన్2’ కలకలం.. కొత్త వైరస్ బారినపడి ఇద్దరు మృతి
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం మరువక ముందే ప్రజలపై మరో మహమ్మారి దాడి చేయడానికి సిద్ధమైంది. ఇటీవలే ఇండియాలో వెలుగుచూసిన ‘ఇన్ఫ్లూయెంజా హెచ్3ఎన్2’ కలకలం రేపుతోంది. తాజాగా ఈ వైరస్ బారినపడి ఇద్దరు...
మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ, పవన్ కళ్యాణ్ పర్యటన, కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు...















































