ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణం పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "ప్రముఖ సినీనటుడు సతీష్ కౌశిక్...
ప్రధాని మోదీకి భయపడేది లేదు, విచారణను ఎదుర్కొంటా, ఈడీకి సహకరిస్తా – ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా స్పందించారు. నాడు జైల్లో ఉన్నంత మాత్రాన శ్రీ కృష్ణుడి బలం తగ్గలేదని, అలాగే వనవాసం...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: నామినేషన్స్ దాఖలు చేసిన ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులగా...
నేడు కరీంనగర్లో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరవనున్న ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భాఘెల్, టీపీసీసీ చీఫ్ రేవంత్...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పాదయాత్ర తొలిదశలో ఇప్పటివరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ...
దేశంలో గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదు, 3177కి చేరిన యాక్టీవ్ కేసుల సంఖ్య
దేశంలో ఇటీవల రోజువారీ కరోనా కేసుల నమోదులో కొంత పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 379 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు...
ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లుపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై ఆమె సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం దీనిపై ఆయన తెలంగాణ భవన్లో...
ఆస్ట్రేలియాలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న నాగబాబు, హైపర్ ఆది
ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాస జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం (మార్చి 14) వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు.. హాజరైన మంత్రులు హరీశ్ రావు, తలసాని...
తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా కింద జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరపున ఎంపికైన ముగ్గురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థులుగా దేశపతి...
మెడికో ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కేటీఆర్
సీనియర్ వేధింపుల కారణంగా వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి ఆత్మహత్యకు యత్నించి, పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం...
రేపు బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం, పలు అంశాలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం?
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (మార్చి 10, శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్...
















































