రాష్ట్రంలో 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పంపిణీ, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాల పై చర్చించి నిర్ణయాలు...
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. రాయచూర్ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లని, ముఖ్యంగా యువతను చైతన్య పర్చేందుకు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సేవలని వినియోగించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం...
అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై కీలక సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని స్వరాజ్ మైదాన్లో 125...
108 రహస్యం ఏంటి? – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఏప్రిల్ 14వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కడప...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ...
రేపు ఢిల్లీలో నేషనల్ ఫ్లాట్ ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 3వ సెషన్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 10, శుక్రవారం) సాయంత్రం 4:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ ఫ్లాట్ ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్)/విపత్తు ప్రమాద తగ్గింపు...
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కె రాకేష్ రెడ్డిని నాంపల్లి సెషన్స్ కోర్టు ఇటీవల దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాకేష్...
ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ గురువారం ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్ ల చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా...
500 కి.మీ పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర.. మదనపల్లిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం ఆయన మదనపల్లి సీటీఎం దగ్గర ప్రత్యేక...















































