త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం, పాల్గొన్న ప్రధాని మోదీ, బీజేపీ నేతలు
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం అగర్తలలోని స్వామి వివేకానంద మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్...
మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా మహిళలందరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చట్ట సభల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజిటివిటీ రేట్ ఎంతంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మరో 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,88,693కు చేరుకుంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో...
ఏపీలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలను ఖరారు చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాల అమలు...
తెలంగాణ తల వంచదు, ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత మార్చి 9,...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా దేశ మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ద్రౌపది ముర్ము తన సందేశాన్ని...
ఢిల్లీ లిక్కర్ స్కామ్: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని పిలుపు
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత రేపు (మార్చి 9, గురువారం)...
మహిళలు అన్నిరంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుంది – సీఎం కేసీఆర్
సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అనే ఆర్యోక్తికి అనుగుణంగా...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళవారం...
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో 57 రకాల వైద్య పరీక్షలు, రేపే రాష్ట్రవ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభం
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా ఆరోగ్య రక్షణకై 'ఆరోగ్య మహిళ' కార్యక్రమాన్ని...
















































