క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
దేశవ్యాప్తంగా ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ కలకలం.. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా కొత్త ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ కలకలం సృష్టిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక దీని బారిన పడిన వారిలో ప్రధానంగా జ్వరం,...
వ్యాపార ప్రకటనలకు సంబంధించి సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం మార్గదర్శకాలు
వ్యాపార ప్రకటనలకు సంబంధించి సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లకు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని...
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతుంది....
ప్రధాని మోదీ సమక్షంలో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ప్రమాణస్వీకారం
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత నీఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కోహిమాలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ నీఫియు...
దేశంలో మరో 266 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువంటే?
దేశంలో గత 24 గంటల్లో మొత్తం 82,027 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 266 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.32 శాతంగా నమోదవగా,...
టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదయింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 506 కింద నల్లగొండ వన్ టౌన్ పోలీసులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై...
మేఘాలయ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కాన్రాడ్ సంగ్మా, హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ప్రెసిడెంట్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం షిల్లాంగ్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ మేఘాలయ...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు...
నీట్ యూజీ-2023 ప్రవేశపరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రారంభం, 13 భాషల్లో మే 7న పరీక్ష
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ-2023 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్...















































