పుట్టిన గడ్డకు సేవలందించేందుకు విదేశాల్లో స్థిరపడిన వైద్యులు ముందుకు రావాలి – మంత్రి హరీశ్ రావు
పుట్టిన గడ్డకు సేవలందించేందుకు ముందుకు రావాలని విదేశాల్లో స్థిరపడిన వైద్యులకు పిలుపునిచ్చారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. శనివారం ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ మరియు నిలోఫర్ ఆస్పత్రుల్లో పసి...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ కు రంగం సిద్ధం, నేడే ఘనంగా ప్రారంభం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023/మొదటి సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక డబ్ల్యూపీఎల్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా...
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిజామాబాద్లో ఐటీ హబ్ను త్వరలోనే ప్రారంభిస్తాం – ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్లో రూ. 50 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఐటీ హబ్ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శనివారం నిజామాబాద్లో పర్యటించిన ఆమె, మరికొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న...
వీఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సెంట్రల్ హైదరాబాద్ లోని వీఎస్టీ-ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర పనులను ఆకస్మికంగా...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ఏపీకి రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ముగింపు ప్రసంగంలో వెల్లడించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. క ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ఏపీ...
మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు వాణిజ్యం...
లండన్ పర్యటన సందర్భంగా.. బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పర్యటన నిమిత్తం ఇంగ్లండ్లో ఉన్నారు. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన లండన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటీష్...
దేశంలో కొత్తగా 334 మందికి కరోనా పాజిటివ్, 220.64 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో గత కొన్ని రోజులుగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 334 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కు భారీ ప్రమాదం.. పలువురు రిపోర్టర్లకు గాయాలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదానికి గురైంది. సిరిసిల్ల జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శ్రీపాద ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ఈ...
గుంటూరు జిల్లా ఇప్పటంలో తీవ్ర ఉద్రిక్తత.. గతంలో నోటీసులు ఇచ్చిన పలు కట్టడాల కూల్చివేత
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో నోటీసులు ఇచ్చిన కొన్ని కట్టడాలను తొలగించేందుకు శనివారం అధికారులు యత్నిస్తున్నారు. అయితే కళ్ల ముందే తమ ఇళ్లు కూల్చేస్తుండటంతో గ్రామస్తులు...














































