ప్రయాణికుల వినోదంకై ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ ప్రారంభించిన ఎండీ వీసీ సజ్జనార్, ఫైలట్ ప్రాజెక్టుగా 9 సిటీబస్సుల్లో ఏర్పాటు
ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు...
మధ్యప్రదేశ్లో కుప్పకూలిన రెండు ఫైటర్ జెట్ విమానాలు.. పైలట్ దుర్మరణం, ఇద్దరికి గాయాలు
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్లో కూలిపోయాయి. ఈ మేరకు వైమానిక దళం వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజామున శిక్షణలో భాగంగా సుఖోయ్ సు -30 మరియు మిరాజ్-2000...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. ఆ ఐదుగురికి సమన్లు జారీ చేసిన హైదరాబాద్ సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు...
ఫ్లోరోసిస్ నిర్మూలనకై తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక...
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి, హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నారాయణ హృదయాలయ ఆసుపత్రి
ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యి ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్న...
కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ వెబ్సైట్ హ్యాక్.. కాంగ్రెస్లో విలీనం అంటూ ఫేక్ పోస్టులు
ప్రముఖ నటుడు కమల్ హాసన్ నెలకొల్పిన రాజకీయ పార్టీ 'మక్కల్ నీది మయ్యం' (ఎంఎన్ఎం) కాంగ్రెస్లో విలీనం అయినట్లు వస్తున్న వార్తలపై పార్టీ స్పందించింది. పార్టీ వెబ్సైట్ హ్యాక్కు గురయ్యిందని, ఈ వార్తలను...
దేశంలో కొత్తగా 100 లోపే కరోనా కేసులు, కేరళ, కర్ణాటకలోనే కొంత ఎక్కువ
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మొత్తం 1,36,102 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 93 మందికి...
నేడు కరియప్పా గ్రౌండ్లో జరిగే ఎన్సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (జనవరి 28, శనివారం) సాయంత్రం 5:45 గంటలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో జరగనున్న వార్షిక నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) పీఎం ర్యాలీని...
తెలంగాణలో ఇప్పటివరకు 60 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం అందించాం – మంత్రి...
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 60 లక్షల మంది రైతులకు 'రైతుబంధు' పథకం కింద రూ.65 వేల కోట్ల సాయం అందించామని తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు.. నేడు సీబీఐ విచారణకు హాజరవనున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు...















































