పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 27, బుధవారం ఉదయం 9.28 గంటలకి చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది, దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో...
రేపే పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలుపెట్టారు....
సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా
మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 27, బుధవారం సాయంత్రం లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా...
కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పై జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇవ్వాలనుకున్న రూ.12,500 లను రూ.13,500 లకు...
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
నవంబర్ 23, శనివారం నాడు గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన కారు ప్రమాద ఘటనలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ,...
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
నవంబర్ 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 28, గురువారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో నిర్వహించే ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఆర్టీసీ సమస్య...
ఘనంగా 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భారత దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26, 2019 నాటికీ 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హల్ లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,...
మహారాష్ట్రలో బలపరీక్ష రేపే, సుప్రీం కోర్టు కీలక తీర్పు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత మహారాష్ట్రలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వ...
ఆర్టీసీ సమ్మె విరమణ, ఇప్పుడు చేరతామంటే కుదరదన్న ఆర్టీసీ ఎండీ
తెలంగాణలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను నవంబర్ 25, సోమవారం నాడు ఆర్టీసీ కార్మికులు విరమించారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్...












































