50:50 పదవీకాల అంశం చర్చకే రాలేదు- దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతున్న...
గుంటూరు జిల్లా చేరుకున్న జాతీయ మానవ హక్కుల కమీషన్ బృందం
జాతీయ మానవ హక్కుల కమీషన్ సభ్యుల బృందం అక్టోబర్ 29, బుధవారం నాడు గుంటూరు జిల్లా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ వైసీపీ నాయకులు మానవ హక్కులకు భంగం కల్పిస్తున్నారని...
ఆర్టీసీ సమ్మె విచారణపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 28, సోమవారం నాడు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమించబడ్డారు. జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 29, మంగళవారం నాడు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు...
నీరా మార్గదర్శకాలు విడుదల, త్వరలో నీరా స్టాల్స్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నీరా పాలసీ మార్గదర్శకాలను రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, టి.హరీష్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 28 సోమవారం నాడు విడుదల చేసారు. నీరా పాలసీ జీవో...
బోరుబావిలో పడిన సుజిత్ కథ విషాదాంతం
బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ కథ విషాదాంతమైంది. సుజిత్ మృతి చెందినట్లుగా సోమవారం రాత్రి సమయంలో అధికారులు గుర్తించారు. బోరుబావి నుంచి దుర్గంధం రావడంతో, వైద్యులతో దృవీకరించుకుని సుజిత్ మృతి చెందాడని...
రాహుల్ ద్రావిడ్ తో సమావేశం కానున్న సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23న బాధ్యతలు చేపట్టిన భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)పై దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో...
ఆర్టీసీ సమ్మెపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 24 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 25, సోమవారం నాడు...
ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 24 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో మనోవేదనకు గురై పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసారు....
కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ
టీడీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. రాజీనామాకు కారణాలు వివరిస్తూ వంశీ రెండు సార్లు లేఖ రాయడం,...











































