అక్టోబర్ 1నుంచి ఏపీలో నూతన మద్యం విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రాబోతుందని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా...
ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు, అక్టోబర్ 1 నుంచి విచారణ
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై అక్టోబర్ 1వ తేదీ నుంచి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తాజాగా ప్రకటించింది. జస్టిస్ ఎన్వీ...
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీ
తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి...
బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ ప్రాంత సంస్కృతికి బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని కేసీఆర్ అన్నారు. ఆయన బతుకమ్మ పండుగ ఉత్సవాలను తెలంగాణ...
ఆంధ్రప్రదేశ్ లో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలన శాఖ సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించిన సంగతి తెలిసిందే. ఆ...
కొరియా ఓపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కశ్యప్
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తోటి భారత షట్లర్లు సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తోలి రౌండ్లోనే వెనుదిరిగినా...
కేటీఆర్ తో భేటీ అయినా అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సెప్టెంబర్ 28, శనివారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ తో బుద్ధ...
ఐక్యరాజ్యసమితిలో శాంతి, సామరస్య సందేశాన్ని ఇచ్చిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న న్యూయార్క్లో జరిగిన 74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్జిఎ) ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి వేదికగా నరేంద్ర మోదీ ప్రపంచానికి మరోసారి శాంతి మరియు సామరస్యం అనే సందేశాన్ని...
అక్టోబర్ 4న ప్రారంభం కానున్న వైఎస్సార్ వాహన మిత్ర
సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు అందించేలా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో...











































