సమస్యపై పోరాడడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టిన యనమల
టీడీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు అమరావతిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగపూర్ లో పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ఈ రోజు క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో హోం మంత్రి సుచరిత ఆంధ్రప్రదేశ్...
కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మొదలయిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న మహాగణపతికి అశేష భక్తజనం...
పద్మభూషణ్ కు పీవీ సింధు పేరు ప్రతిపాదించిన క్రీడాశాఖ
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్తగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీవీ...
ఎంతటివారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు తెలంగాణ భవన్ లో పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమయ్యారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక తెలంగాణ...
వేలంపాటలో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి కూడ అంతే...
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం టెస్టు జట్టు ఎంపిక నేడే
ఇటీవలే భారతజట్టు, వెస్టిండీస్ పై టెస్టు సిరీస్ ను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది. ఇక సొంతగడ్డపై ముందుగా డికాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో...
గ్రామ,వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు, అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే గ్రామ,వార్డు సచివాలయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల ప్రారంభ సన్నాహకాలపై రాష్ట్ర మంత్రులు, అధికారులతో...
టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి టీఎంయూ సైతం సమ్మె నోటీసు ఇచ్చింది. ఇప్పటికే యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు అందజేశాయి. దీంతో టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్ మోగినట్టయింది. ఆర్టీసీ...











































