అర్ధశాస్త్రంలో ఇద్దరు ఆర్ధికవేత్తలకు నోబెల్‌ బహుమతి

2020 Nobel in Economics, 2020 Nobel Prize in Economic Sciences, 2020 Nobel Prize in Economics jointly awarded to Paul, Nobel Economics Prize awarded to Paul Milgrom, Nobel Prize, Nobel Prize 2020, Nobel Prize 2020 in Economics, Nobel Prize in Economic Sciences, Nobel Prize in Economics goes to Paul R Milgrom, Paul R Milgrom, Robert B Wilson, The Prize in Economic Sciences 2020

అక్టోబర్ 12, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఏడాది అర్ధశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని అమెరికా ఆర్థికవేత్తలు పాల్‌ ఆర్‌.మిల్‌గ్రోమ్‌, రాబర్ట్‌ బి.విల్సన్‌లను దక్కించుకున్నారు. వేలం సిద్ధాంతంలో మెరుగుదల, కొత్త వేలం ప్రక్రియల ఆవిష్కరణలకు గానూ వీరిని ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. 2020 సంవత్సరానికి గానూ భౌతిక శాస్త్రంలో రోజర్‌ పెన్రోస్, రీన్హార్డ్ జెంజెల్, ఆండ్రియా ఘెజ్ లు అనే ముగ్గురు పరిశోధకులు, అలాగే రసాయన శాస్త్రంలో ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌ మరియు జెన్నీఫర్‌ ఏ డౌడ్నా అనే ఇద్దరు మహిళా పరిశోధకులు నోబెల్‌ పురస్కారానికి ఎంపిక అయిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =