కేరళలో కరోనా : కొత్తగా 38684 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు

Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Corona Positive Cases Update, Kerala Coronavirus, Kerala Coronavirus Cases, Kerala Coronavirus News, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala Covid-19, Kerala Covid-19 Cases, Kerala Covid-19 New Positive Cases, Kerala Covid-19 Updates, Kerala State Corona Positive Cases Update, Mango News

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,20,496 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 38,684 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 32.10 శాతంగా నమోదైంది. దీంతో ఫిబ్రవరి 4, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 62,11,116 కి చేరింది. ఇక కొత్తగా 41,037 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 57,86,949 కు చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 28 మంది మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 197 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 370 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 57,296 కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 3,66,120 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,44,22,661 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =