దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 3,805 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,45,91,112 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 26 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,655 కు పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసుల నమోదు వందకు పైగా ఉంటుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 1, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 89.53 కోట్లు
- సెప్టెంబర్ 30న నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,95,416
- కొత్తగా నమోదైన కేసులు [సెప్టెంబర్ 30–అక్టోబర్ 1 (8AM-8AM)] : 3,805
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,45,91,112
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 5,069
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,40,24,164
- కరోనా రికవరీ రేటు : 98.73 శాతం
- యాక్టీవ్ కేసులు : 38,293 (0.09 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 26
- మొత్తం మరణాల సంఖ్య : 5,28,655
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY