మహారాష్ట్రలో ఒకేరోజులో 4141 కరోనా కేసులు, 145 మరణాలు నమోదు

Maharashtra Corona Positive Cases Update on August 22

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 4,141 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 64,24,651 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 145 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,35,962 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 4,780 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 62,31,999 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 53,182 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 22, ఆదివారం నాటికీ):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 5,22,92,131
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 64,24,651
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 62,31,999
  • కరోనా రికవరీ రేటు – 97%
  • యాక్టీవ్ కేసులు – 53,182
  • ఆగస్టు 22న నమోదైన కేసులు – 4,141
  • ఆగస్టు 22న డిశ్చార్జ్ అయినవారు – 4,780
  • ఆగస్టు 22న నమోదైన మరణాలు – 145
  • మొత్తం మరణాల సంఖ్య – 1,35,962
  • కరోనా మరణాలు రేటు – 2.11%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eleven =