మహారాష్ట్ర రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా 2,354 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 79,38,103 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,47,888 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 1,485 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 77,65,602 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 24,613 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూన్ 20, సోమవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 8,16,26,220
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 79,38,103
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 77,65,602
- కరోనా రికవరీ రేటు – 97.83%
- యాక్టీవ్ కేసులు – 24,613
- జూన్ 20న నమోదైన కేసులు – 2,354
- జూన్ 20న డిశ్చార్జ్ అయినవారు – 1,485
- జూన్ 20న నమోదైన మరణాలు – 2
- మొత్తం మరణాల సంఖ్య – 1,47,888
- కరోనా మరణాలు రేటు – 1.86%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY