మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం నాడు కొత్తగా 3994 కరోనా కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,88,767 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 48,574 కు పెరిగింది. అలాగే కొత్తగా 4,467 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 17,78,722 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హోమ్ ఐసొలేషన్ లలో, ఆసుపత్రుల్లో 60,352 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (డిసెంబర్ 18, శుక్రవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 1,19,96,624
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 18,88,767
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 17,78,722
- యాక్టీవ్ కేసులు – 60,352
- డిసెంబర్ 18 న నమోదైన కేసులు – 3994
- డిసెంబర్ 18 న డిశ్చార్జ్ అయినవారు – 4467
- డిసెంబర్ 18 న నమోదైన మరణాల సంఖ్య – 75
- మొత్తం మరణాల సంఖ్య – 48,574
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ