తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Chennai, COVID 19 Vaccine, First Dose of COVID-19 Vaccine, Govt Medical College, Mango News, Venkaiah Naidu, Venkaiah Naidu Took COVID-19 Vaccine, Venkaiah Naidu Took COVID-19 Vaccine at Govt Medical College, Venkaiah Naidu Took First Dose of COVID-19 Vaccine, Vice President, Vice President Venkaiah Naidu, Vice President Venkaiah Naidu Took COVID-19 Vaccine, Vice President Venkaiah Naidu Took First Dose of COVID-19 Vaccine

దేశంలో రెండో విడత కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా చెన్నైలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు.

“ఈ రోజు చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తోలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాను. 28 రోజుల తర్వాత 2 వ డోసు తీసుకుంటాను. అర్హత ఉన్న వారందరూ ముందుగానే వ్యాక్సిన్ వేయించుకోవాలని మరియు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మరోవైపు ఈ రోజు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రముఖుల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =