Home Search
%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D %E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ జనవరి 31 లోగా పూర్తి చేయాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా స్ధాయిల్లో వివిధ శాఖలలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి...
వరద సహాయ పంపిణీపై సీఎస్ సమీక్ష, జాప్యం లేకుండా ఇంటివద్దే అందించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలో వరద ప్రభావిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్ధిక సహాయం అందేలా ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం...
తెలంగాణలో భారీ వర్షాలు, ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయొద్దు
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్ననేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో యంత్రాంగం...
తెలంగాణలో కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచడంపై కేంద్రం అభినందనలు
కోవిడ్ మరణాల రేటు జాతీయ సగటుకన్నా తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉన్నందుకు, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అభినందించారు. సెప్టెంబర్ 19,...
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల కోసం శాఖలన్ని సమాచారాన్ని తయారు చేయాలి
ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
తెలంగాణలో భారీ వర్షాలు నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న...
ఆగస్టు 15 న రాష్ట్రంలో 10,500 పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామా రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 10,500 ప్రజా మరుగుదొడ్లను ఆగస్టు 15వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
తెలంగాణలో మరికొన్ని శాఖలలో ప్రారంభమైన ఈ-ఆఫీస్ విధానం
ఆగస్టు 3, సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, మరియు హెఛ్ఓడీ లలో 2 శాఖలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ-ఆఫీసును ప్రారంభించారు....
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ-ఆఫీస్ విధానం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశయాల కనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము పెంపొందించడానికి ఈ-ఆఫీస్ సిస్టం ప్రవేశపెట్టబడిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. 6 శాఖలలో ఈ-ఆఫీస్...
పట్టణప్రగతి, రైతు వేదికలపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాలకు స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించినట్టు అయింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...