Home Search
జీఎస్టీ - search results
If you're not happy with the results, please do another search
తెలుగు సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ హామీలు, కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలుగు సినీపరిశ్రమకు సంబంధించి పలు హామీలను ఇచ్చారు. కరోనాతో కుదేలై ఆర్ధికంగా నష్టపోయిన సినిమా రంగాన్ని...
తెలుగు సినీపరిశ్రమకు సీఎం కేసీఆర్ వరాలు, ధియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తెలుగు సినీపరిశ్రమకు సంబంధించి పలు హామీలను పొందుపరిచారు. కరోనాతో కుదేలై ఆర్ధికంగా...
ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ 10 వేలు, ఎల్టిసి క్యాష్ వోచర్ పథకం
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, వినియోగదారుల డిమాండ్కు తీసుకునే చర్యలను ఈ రోజు మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక...
పోలవరం నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై చర్చించాం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెప్టెంబర్ 24, గురువారం నాడు ఢిల్లీలో...
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అమిత్ షా తో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 22, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం ఢిల్లీకి బయలు దేరనున్నారు....
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు...
రైతుభీమా కోసం రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు...
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జూలై 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, విభజన...
3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన సభ పలు కీలక బిల్లులకు ఈ రోజు ఆమోదం తెలిపింది....
ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతాం – ఏపీ సీఎం వైఎస్ జగన్
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...