Home Search
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జనవరి 29, బుధవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్పథ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరపు గణతంత్ర...
ఢిల్లీ చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 22, బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. జనవరి...
రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ కన్నా మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27, శుక్రవారం నాడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ...
పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాం, త్రిపురల్లో తీవ్ర నిరసనలు
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపురల్లో నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలను అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం...
కేంద్రీయ సైనిక బోర్డుకు రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
సాయుధ దళాల పతాక దినోత్సవం(ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే) సందర్భంగా సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళం ఇవ్వాలని నిర్ణయించారు....
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యి రాష్ట్రాభివృద్ధి అంశాలు,...
ఏపీ రాజధాని అమరావతితో కొత్త మ్యాప్ విడుదల
కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడంతో దుమారం రేగి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అమరావతి లేకుండా కేంద్ర...
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని...
సీజేఐగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు....