Home Search
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
త్వరలోనే ఒకే దేశం-ఒకే రోజు వేతనం విధానం
రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒకే...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...
అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన
గౌరవనీయమైన సుప్రీంకోర్టు అయోధ్య సమస్యపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎవరికీ విజయం లేదా ఓటమిగా చూడకూడదు. రామ్ భక్తి అయినా, రహీం భక్తి అయినా, భారత దేశ భక్తి స్ఫూర్తిని మనం...
అయోధ్య కేసు తీర్పు: రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ భూవివాదం కేసులో మరి కొద్దీ రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమించబడ్డారు. జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 29, మంగళవారం నాడు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు...
సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ
టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 25 శుక్రవారం నాడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ...
మహారాష్ట్ర లో బీజేపీ-శివసేన కూటమి, హర్యానాలో హంగ్
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ పార్టీ మరోసారి సత్తా చాటింది. అయితే మొదట సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని భావించిన బీజేపీ ఆ దిశగా సఫలం కాలేక పోయింది. 2014 లో 260 స్థానాల్లో పోటీచేసి...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం...
ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబర్ 15, సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...