Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఇప్పటికే 10.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో ఏప్రిల్ 11 (మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి) నుంచి ఏప్రిల్ 14 (బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి) వరకు ‘టీకా ఉత్సవ్’ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే....
నక్సల్స్ చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదల
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో ఏప్రిల్ 3 న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల అనంతరం...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని దీవెనలతో ఎల్లప్పుడూ సుఖ...
అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బీభత్సం: 203 మంది గల్లంతు,19 మృతదేహాలు లభ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం నాడు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందా దేవి హిమానీనదంలో పెద్ద స్థాయిలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో ధౌలిగంగా, రిషిగంగా, అలకనందకు...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం : జనసేన
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన...
ఢిల్లీలో పేలుడు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో జనవరి 29 న తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అయితే పేలుడుకు...
రైతులతో చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి...
నేతాజీ జయంతి వేడుకలు, రాష్ట్రపతి భవన్లో నేతాజీ చిత్రపటం ఆవిష్కరణ
భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి ఈరోజు. ఇటీవలే నేతాజీ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం...
బ్రెజిల్ కు 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన భారత్, ధన్యవాదాలు తెలిపిన బోల్సోనారో
పొరుగు దేశాలు మరియు ముఖ్య భాగస్వామ్య దేశాలకు దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో తయారైన 20 లక్షల కోవీషీల్డ్...