Home Search
సింగిరెడ్డి - search results
If you're not happy with the results, please do another search
రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితిల ఏర్పాటుపై కేంద్రం అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ...
తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కోటా పెంచాలి, యూరియా వెంటనే పంపించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ...
రైతుభీమా కోసం రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు...
ఆగస్టు 6 న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం...
తెలంగాణలో యూరియా కొరత లేదు, దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం – మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, యూరియాపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్నిరకాల ఎరువులు...
టి.కన్సల్ట్ యాప్ తో ఇకపై అన్నదాతలకు కూడా ఆన్లైన్ వ్యవసాయ కన్సల్టేషన్
తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టి.కన్సల్ట్ యాప్ వినూత్న సౌలభ్యం అందుబాటులోకి తెస్తోంది. వ్యవసాయంలోని అన్ని సమస్యలపై సమగ్ర అవగాహన,...
దాదాపు 7000 కోట్ల ‘రైతుబంధు’ నిధులు విజయవంతంగా పంపిణీ
రాష్ట్రంలో రైతుబంధు పంపిణీపై వనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రైతుబంధు పథకం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని ఆయన అన్నారు. సీఎం...
రైతే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యం, వ్యవసాయ రంగానికే అగ్రస్థానం
రాష్ట్రంలో రైతులే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యమని, వ్యవసాయ రంగానికే ప్రభుత్వం అగ్రస్థానం ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్రవ్యాప్తంగా...
54.21 లక్షల మంది రైతులకు అందిన రైతు బంధు సాయం, రూ.6886.19 కోట్లు జమ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవు, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు జమ
రాష్ట్రంలో రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొత్తం...