Home Search
సింగిరెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మూడేళ్లలో ఒక్కో ఎకరానికి రూ.28 వేల రైతుబంధు నగదు, 6 విడతల్లో 35,660.65 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కింద 2018 వానాకాలం నుండి ఇప్పటివరకు ఆరు విడతలలో 35,660.65 కోట్లు రైతుల ఖాతాలలోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొదటి...
58.07 లక్షల రైతుల ఖాతాల్లో యాసంగి రైతుబంధు నిధులు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో ఈ రోజు వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమచేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి 132.65...
పత్తి కొనుగోళ్లపై రైతులను ఇబ్బంది పెట్టొద్దు, సీసీఐ సీఎండీకి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దని, పత్తి కొనుగోళ్లపై తాజాగా సీసీఐ విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ సీసీఐ సీఎండీకి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ...
గోరటివెంకన్న కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్
ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్,...
రేపు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
డిసెంబర్ 7, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది రెండవ విడత రైతుబంధు...
గ్రేటర్ ఎన్నికల ప్రచారం: టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ల జాబితా ఇదే…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్ పక్రియ కొనసాగుతుంటుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలకు ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు...
నిరాడంబరంగా తుంగభద్ర పుష్కరాల నిర్వహణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవంబర్ 20 నుండి డిసెంబరు, 1వ తేది వరకు వచ్చే తుంగభద్ర పుష్కరాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో నిరాడంబరంగా నిర్వహించటం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి...
జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డలు: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి గడ్డల ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రైతుబజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డల విక్రయాలు జరపనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్...
వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయండి : సీఎం కేసీఆర్
తెలంగాణలోని అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో...
మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయి
మొక్కజొన్నపంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...