Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
14 రాష్ట్రాలకు రూ.6,195.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి రూ.491.41 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఆరో విడతగా...
‘ఒకే దేశం ఒకే కార్డు’ పథకంలోకి మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం
ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానంలోకి తాజాగా మరో మూడు రాష్ట్రాలు మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, ఒక...
గత 24 గంటల్లో దేశంలో 28,472 మంది రికవరీ, కరోనా నుంచి కోలుకున్నవారు 7,53,049
దేశంలో ఒకే ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో 28,472 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా కోవిడ్-19 బాధితులు కోలుకుని డిశ్చార్జి అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
ఒక్కరోజులోనే అత్యధికంగా 20,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 3, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6,25,544 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 18,552 నమోదు
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ, మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 18,552...
దేశంలో ఒక్కరోజులోనే అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. జూన్ 26, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,90,401 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
భారత్ లో కరోనా తీవ్రత: 24 గంటల్లో 16922 కరోనా కేసులు, 418 మరణాలు
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూన్ 25, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,73,105 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
సీఎంలతో నేడే పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పై కీలక చర్చ?
జూన్ 16, మంగళవారం ఉదయానికి భారత్ లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,43,091 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా...
జూన్ 17 న తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై నిర్ణయం?
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం...
సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం?
జూన్ 13, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...