Home Search
జేపీ నడ్డా - search results
If you're not happy with the results, please do another search
త్రిపుర రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. త్రిపురలో నేడు ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఓటు హక్కును...
త్రిపురలో రేపే ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 16, గురువారం) ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్...
ఫిబ్రవరి 11న తెలంగాణలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పర్యటన
బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 11 తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఫిబ్రవరి 11న ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్,...
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాలకు...
తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ, ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హీరాబెన్ అంత్యక్రియలను గాంధీనగర్లోని శ్మశానవాటికలో నిర్వహించారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకొని, తన తల్లికి...
గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్, హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీనగర్ లోని హెలిప్యాడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్...
దేశం బలాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పేందుకు జీ-20 ప్రెసిడెన్సీ ఒక విశిష్ట అవకాశం: ప్రధాని మోదీ
భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి డిసెంబర్ 5, సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల...
జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాలు, కార్యాచరణపై చర్చ
దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశలో భాగంగా రేపే 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రేపు (డిసెంబర్ 1, గురువారం) తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: నేడు నాలుగు జిల్లాల్లో ప్రచార ర్యాలీల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తోలి దశలో డిసెంబర్ 1వ తేదీన 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల...