Home Search
మహమూద్ అలీ - search results
If you're not happy with the results, please do another search
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ రేపే ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని, అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నిర్మించిన 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ను సెప్టెంబర్ 25, సాయంత్రం...
కళాశాలలకు ఎన్ఓసి జారీ చేసే అంశంపై మంత్రుల సమీక్ష
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అగ్నిమాపక సేవల విభాగం నుండి కళాశాలలకు ఎన్ఓసి జారీ చేయాల్సిన సమస్యలు మరియు...
సెక్రటేరియట్ లో ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన – సీఎం కేసీఆర్
కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం...
డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయండి: మంత్రి కేటిఆర్
జీహెఛ్ఎంసీ అభివృద్ధి పనులపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వరుసగా పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్...
దసరా నాటికి 21 ప్రాంతాల్లో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేత
పేదల సొంత ఇంటి కల నేరవేరనున్నదని, హైదరాబాద్ జిల్లా పరిధిలోని 21 ప్రాంతాలలో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దసరా నాటికి ప్రారంభించి లబ్దిదారులకు కానుకగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...
బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటిఆర్, నగరంలో నేడు 25 ప్రారంభం
ఉప్పల్ నియోజకవర్గం, హబ్సిగూడలోని రాంరెడ్డి నగర్ బస్తీలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాశ్రెడ్డితో కలిసి బస్తీ దవాఖానను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు...
ఆగస్టు 14 న మరో 26 బస్తీ దావాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఆగస్టు 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 26 బస్తీ దావాఖానా లను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఎర్రగడ్డలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మే 22, శుక్రవారం నాడు ఎర్రగడ్డలోని యాదగిరి నగర్, సుల్తాన్ నగర్ బస్తీల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర...
జీహెఛ్ఎంసీ పరిధిలో మే 22 న కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం
మే 22, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జీహెఛ్ఎంసీ పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు ప్రకటించారు....
ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై...