Home Search
సబితా ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
40 కోట్లతో 40 ఎకరాల్లో నిర్మించిన లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ పార్క్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. రూ.40...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఎల్బీ నగర్ నియోజకవర్గం, వనస్థలిపురం పరిధిలోని జై భవాని నగర్లో రైతుబజార్ వద్ద పేదల కోసం రూ.28 కోట్లతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర ఐటీ,...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హైదరాబాద్ నగరంలో ఎన్నికల సందడి మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నేటి నుంచి...
గ్రేటర్ ఎన్నికల ప్రచారం: టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ల జాబితా ఇదే…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్ పక్రియ కొనసాగుతుంటుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలకు ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు...
జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త, బదిలీలకు గ్రీన్ సిగ్నల్
అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు విధి...
రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ నవంబర్ 23 నుండి ప్రారంభం – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో,...
రేపు హైదరాబాద్ నగరంలో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను జీహెఛ్ఎంసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు మరో...
కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్, సీసీ కెమెరాలు 10 లక్షలకు పెంచుతాం: మంత్రి కేటిఆర్
పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపుతో తీసుకున్న చర్యల వలన కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. పోలీస్...
గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన
గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపుకు గానూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ...
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్లను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో రూ.184 కోట్లతో నిర్మించిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు, రోడ్ నెంబర్ 45 నుండి దుర్గంచెరువు వరకు రూ.150 కోట్లతో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ లను శుక్రవారం...