Home Search
సబితా ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నూతన చట్టాల అమలులో చివరి గుడిసె వరకు ఫలితాలు అందడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ రేపే ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని, అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నిర్మించిన 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ను సెప్టెంబర్ 25, సాయంత్రం...
డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయండి: మంత్రి కేటిఆర్
జీహెఛ్ఎంసీ అభివృద్ధి పనులపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వరుసగా పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్...
అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు, అన్ని అంశాలపై కూలంకశంగా చర్చిస్తాం – సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై...
హైదరాబాద్ నగరాన్ని హెరిటేజ్ సిటీగా యునెస్కో గుర్తించేలా కృషి చేస్తాం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించుటకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఆగస్టు 14, శుక్రవారం సాయంత్రం పునర్వైభవం కల్పించిన మోజంజాహి...
ఆగస్టు 14 న మరో 26 బస్తీ దావాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఆగస్టు 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 26 బస్తీ దావాఖానా లను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఆగస్టు 6 న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం...
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రద్దు, 1.47 లక్షల మంది విద్యార్థులు పాస్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థుల...
డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఆగస్టులో జరిగే అవకాశం?
యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్ పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ, పీజీ సహా పలు ఇతర కోర్సుల...
పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు...