Home Search
వైఎస్ షర్మిల - search results
If you're not happy with the results, please do another search
జై కాంగ్రెస్ అంటూ రాజకీయ రణరంగం నుంచి వెనుకడుగు..
తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే నా లక్ష్యం.. అందుకే పార్టీ పెట్టాను.. అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తాను.. పార్టీని అధికారంలోకి తెస్తాను.. తొలినాళ్ల లో వైఎస్ ఆర్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన కామెంట్.. ...
షర్మిల ఫిక్స్.. ఓటర్లు ఎవరికి ఫిక్స్ అవుతారో..
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఒంటరిగా పోటీకి ఫిక్స్ అయ్యారు. పాలేరు నుంచే అసెంబ్లీ బరిలో దిగి తెలంగాణ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. నవంబరు 4న ఆమె పాలేరు నుంచి నామినేషన్ దాఖలు...
కాంగ్రెస్ ఎరకు కోదండరాం చిక్కేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. కొత్త పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అటు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది....
ఖమ్మంలో ఆ మూడు నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ నేతల కన్ను
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరగడంతోపాటు, కొత్త తలనొప్పులు కూడా వచ్చి పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో పది నియోజకవర్గాలు ఉన్నాయి....
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై గన్పార్క్ వద్ద బీజేపీ ఆందోళన.. బండి సంజయ్, ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు సహా విద్యార్థి సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం (గన్పార్క్) వద్ద...
భద్రాచలంలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు పాల్గొననున్న సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ వీహెచ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముగిసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర...
కుప్పంలో నా సొంత ప్రజలను కలుసుకోకుండా చేసేందుకే జీవో నెంబర్ 1ను తెచ్చారు – టీడీపీ అధినేత చంద్రబాబు
కుప్పంలో నా సొంత ప్రజలను కలుసుకోకుండా చేసేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తెచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీలో రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి...
రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతున్న బ్రదర్ అనిల్ ఏపీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో 'బ్రదర్ అనిల్' నిర్వహిస్తున్న వరుస సమావేశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్వయానా బావ అయిన 'బ్రదర్ అనిల్' ఈరోజు విజయవాడలోని...
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సీఎం జగన్
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. గౌతమ్...