Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. “గత కొన్ని రోజులుగా కళ్ళలో మంటలతో నేను అలసిపోయాను...
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగటివ్ గా నిర్ధారణ
జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. "కరోనా బారినపడిన పవన్ కళ్యాణ్...
తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 5186 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 8, శనివారం సాయంత్రం 5:30 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 84 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారితో పాటుగా మే 1 నుంచి మూడో దశలో భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా...
తెలంగాణలో రెండోడోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే, మొదటిడోసు తాత్కాలికంగా నిలిపివేత
తెలంగాణ రాష్ట్రంలో మే 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా రెండో డోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందించనున్నారు. వ్యాక్సిన్ డోసుల కొరత దృష్ట్యా అప్పటివరకు...
కరోనాతో 24 గంటల్లో 898 మంది మృతి, మరో 54022 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 7, శుక్రవారం కూడా 54022 కరోనా కేసులు,...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో సమావేశాలపై ఆంక్షలు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
ఏపీలో కొత్తగా 17188 కరోనా కేసులు, 8 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 17188 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 7, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,45,374 కు...
కరోనా బాధితులకు అండగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫండ్ రైజింగ్, రూ.2 కోట్ల విరాళం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో బాధితులకు అండగా నిలబడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఫండ్ రైజింగ్ కోసం క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కరోనా బాధితుల సహాయార్థం...
గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ కూడా 4 లక్షలకుపైగా కరోనా కేసులు, వరుసగా పదో రోజూ 3 వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో...