Home Search
ఆటగాళ్లు - search results
If you're not happy with the results, please do another search
ఒలింపిక్స్లో మళ్లీ చోటు దక్కించుకున్న క్రికెట్
2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్లో.. క్రికెట్ భాగం కానుంది. లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్లో ఈసారి క్రికెట్ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను ఐసీసీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తాజాగా ఆమోదించారు....
క్రికెట్ అభిమానులకు పండుగే
ఇండియాలో ఏ గేమ్కు లేనంత క్రేజ్, ఫాలోయింగ్ ఒక్క క్రికెట్కే ఉంటుంది. అమెరికా , యూకే వంటి దేశాలలో క్రికెట్ను అస్సలు పట్టించుకోకపోయినా ఇండియాలో మాత్రం క్రికెట్ అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు. మ్యాచ్...
నేడే ఐపీఎల్ మెగా ఫైనల్.. అహ్మదాబాద్ వేదికగా చెన్నై X గుజరాత్ మధ్య తుది సమరం, గెలిచేదెవరో..?
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఈరోజు (ఆదివారం, మే 28, 2023) అహ్మదాబాద్ వేదికగా మహేంద్ర సింగ్...
ఐపీఎల్: మైదానంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ల మధ్య గొడవపై బీసీసీఐ సీరియస్, 100 శాతం మ్యాచ్ ఫీజు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అనుకోని వివాదం చోటుచేసుకుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన...
నేటి నుంచే ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మండుటెండల్లో వారిని పరుగుల జడివానలో ముంచేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. నేటినుంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ప్రారంభం అవుతోంది....
ఐపీఎల్-2023: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొత్త జెర్సీ ఆవిష్కరణ
రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి శరవేగంగా ఏర్పాట్లు చేస్తుండగా, అన్ని జట్లు సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు ఇకపై...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, స్వామివారికి ప్రత్యేక పూజలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే తొలి రెండు టెస్టులను గెలుచుకున్న భారత్ త్వరలో ఇండోర్లో 3వ టెస్టు ఆడనుంది. ఈ క్రమంలో మొదటి టెస్టు మాదిరిగానే రెండో టెస్టు కూడా మూడు రోజుల్లోనే...
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం.. పదవికి రాజీనామా, బోర్డు ఆమోదం
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జై...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 5 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 వేలం పక్రియ ఫిబ్రవరి 13, సోమవారం ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు మొత్తం 409 మంది ఆటగాళ్లు...
బెంగళూరులో ప్రధాని మోదీని కలిసిన పలువురు కర్ణాటక సినీ, క్రీడా ప్రముఖులు
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరో ఇండియా 2023 కోసం బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నగరంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖులు బెంగళూరులో కలుసుకున్నారు. వీరిలో...