Home Search
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సచివాలయాల్లో 8402 పోస్టుల ఖాళీలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామా, వార్డు సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు....
మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని పంచాయతీ...
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది....
సచివాలయ ప్రశ్న పత్రాల లీకేజి దుమారం, ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల ప్రక్రియలో పరీక్ష పత్రాలు లీకేజి అయ్యానంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 8వ...
సొంతపార్టీలో రాజీనామాల షాక్
ఏపీలోలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పంచాయితీ తెర మీదకు వచ్చింది. ఇటీవల ప్రెస్మీట్ పెట్టి...
టీడీపీ కంచుకోటలో ఏపీ సీఎం పర్యటన
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటామని చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్ అదే ధీమాగా చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్నే వినిపిస్తూ, పార్టీ కేడర్లో ఉత్సాహం...
ఆ స్థానం నుంచి ఎంపీగా మాజీ సీఎం పోటీ
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనలో ప్రధాన పార్టీలన్నీ నిమగ్నమైపోయాయి. అయితే కొన్ని కీలక స్థానాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఆయా...
వైసీపీలో అభ్యర్థుల కొరత?
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో అభ్యర్థుల కొరత ఉందా..? ధీటైన అభ్యర్థుల ఎంపికకు అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపసోపాలు పడుతున్నారా..? అందుకే నిబంధనలను పక్కకు పెట్టి ఒకే కుటుంబానికి చెందిన వారైనా.....
హిందూపురం టార్గెట్గా వైసీపీ కొత్త వ్యూహం..
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి...
జగన్ ఇలాకాలో చంద్రబాబు కొత్త స్కెచ్
ఏపీలో రాజకీయ వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు తీసుకుంటున్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం ఆరోపణల తీవ్రత పెంచింది....