Home Search
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదు, ఇంధన శాఖపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవిలో విద్యుత్ డిమాండ్, నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతులకు...
అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి – రెవెన్యూ శాఖలపై సమీక్షలో సీఎం జగన్
అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీలోని రెవెన్యూ...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
ఏపీలో రైతులకు పైసా ఖర్చు లేకుండా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సంస్థలే మీటర్లు బిగిస్తాయి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లు బిగిస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన తాడేపల్లిలోని సీఎం...
రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలి – ఏపీ రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సమీక్షలో సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ప్రత్యేక సమీక్షా సమావేశం...
వైఎస్ఆర్ చేయూత : 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు జమ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, శుక్రవారం నాడు వరుసగా మూడో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” పథకం నిధులను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో...
సెప్టెంబరు 3న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం, చర్చించాల్సిన అంశాలపై అధికారులకి సీఎం జగన్ దిశానిర్దేశం
సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశం జరిగింది. తాడేపల్లి...
భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలంలో ట్రైబ్యునల్ ఏర్పాటు.. ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన 'జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష' పథకంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన...
వ్యవసాయ మెటార్లకు మీటర్లు వలన రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదు – విద్యుత్ శాఖపై సమీక్షలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి...
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సీఎం...