Home Search
సమీర్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ పై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై సమీక్ష నిర్వహించారు. న్యూడెవలప్మెంట్ (ఎన్డీబీ) బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్...
వ్యవసాయ అనుబంధరంగాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష, పలు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...
సెప్టెంబరు 3న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం, చర్చించాల్సిన అంశాలపై అధికారులకి సీఎం జగన్ దిశానిర్దేశం
సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశం జరిగింది. తాడేపల్లి...
47వ జాతీయ కార్మిక సదస్సుకి తిరుపతి వేదిక కావడం ఏపీకి గర్వకారణం – సీఎం వైఎస్ జగన్
47వ జాతీయ కార్మిక సదస్సుకి తిరుపతి వేదిక కావడం ఏపీకి గర్వకారణం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం సదస్సు చివరి రోజున...
మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, సంపూర్ణ పోషణపై సీఎం జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
ఏపీ రాజ్భవన్లో ఆసక్తికర పరిణామం.. ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ రాజ్భవన్లో సోమవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సీఎం...
విద్యాశాఖపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ
ఏపీ విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ,...
జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టుపై పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టిన ఆయన పోలవరం సహా ఇతర వ్యవసాయ...
దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి – గృహనిర్మాణ శాఖ సమీక్షలో సీఎం జగన్...
ఏపీలోని గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమీక్షలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ...