Home Search
నారా లోకేష్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో వర్షాలు, వరదనష్టం నివారణ చర్యలు, అంటువ్యాధులపై జాగ్రత్తలపై సీఎస్ టెలికాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదనష్టం నివారణ చర్యలు, అంటువ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ జిల్లాల...
సీజనల్ వ్యాధులు, కోవిడ్ వ్యాక్సినేషన్, హాస్టళ్లలో ఆహారభద్రత చర్యలపై 6 గురు మంత్రులు సమీక్ష
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీఆర్కే భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,...
త్వరలో 50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 2021-2022 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్...
హరితనిధి పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష, మే నుండి అన్ని శాఖల నుంచి నిధుల జమ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ ఉండాలనే సంకల్పంతోనే హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ...
బండ్లగూడలో రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం ప్రాంతాలలో ఉన్న రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉదయం సందర్శించారు. అనంతరం ఉన్నతాధికారులతో...
చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసింది.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటలతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలయింది. అయితే, పెగాసెస్ కొనుగోలును తెలుగుదేశం పార్టీ ఖండించింది....
వారం రోజుల్లో ఇంటింటి ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో...
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది....
కోవిడ్ వాక్సిన్ పంపిణీలో 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి: సీఎస్
రాష్ట్రంలో కోవిడ్ వాక్సిన్ పంపిణీలో వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వాక్సినేషన్ పై...
నగరంలో గణేష్ నిమజ్జనం: విధుల్లో19 వేలమంది పోలీస్ సిబ్బంది, ట్యాంక్ బండ్ వద్ద 40 క్రేన్ లు ఏర్పాటు
గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వపరంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...