Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
త్వరలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పన...
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది....
మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూత
ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స...
కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా బతుకమ్మ చీరల పంపీణీ – మంత్రి కేటిఆర్
ఆగస్టు 31, సోమవారం నాడు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హ్యాండీక్రాఫ్ట్ కార్యాలయంలో రాష్ట్రంలోని చేనేత మరియు పవర్లూమ్ నేతన్నల సంక్షేమానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి...
ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రారంభం, ట్యాంక్బండ్ వద్ద కోలాహలం
హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. కరోనా నేపథ్యంలో గతంలో లాగా...
దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
దేశంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల నిర్వహణపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలుతో పాటుగా విద్యార్థులు కూడా ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ...
వచ్చే నెలలో ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభం – మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ...
కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి, తెలంగాణలోనే మరణాల శాతం తక్కువ
ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు, ప్రచారం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా విషయంలో ఇప్పుడు ఎక్కువ...
ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. బస్తీ దవాఖానాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ,...