Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగస్టు 7, శుక్రవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ భేటీ...
టీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంప్ అవుట్లెట్స్ ప్రారంభం
తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే కార్గో, పార్సిల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైల్ ఇంధన అమ్మకాలతో మరో ఆదాయ మార్గంలోకి ప్రవేశించింది. ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ,హెచ్పీసీఎల్ మరియు...
రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉంచాలి, అదనంగా మరో 100 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య...
ప్రభుత్వ శాఖల్లో పనికి రాని పాత వాహనాల అమ్మకానికి కేబినెట్ ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ...
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత
టిఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్లోని...
ఈసారి ఆన్లైన్ ద్వారా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం
వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...
2 రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్...
నేడే అయోధ్యలో రామమందిరం కు భూమిపూజ, భారీ ఏర్పాట్లుతో సిద్ధం
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు (ఆగస్టు 5, బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్...
ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో...